August 8, 2020

66

కరోనా కొమ్ములు విరిచే పనిలో భారత్ బయోటెక్ ముందడుగు

డ్రాగన్ కంట్రీ చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని తన కబంధ హస్తాల్లో బంధించిన కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అంతుబట్టని ఈ వైరస్‌ను ఎదుర్కోగలిగే టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. అయితే, ఈ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవాక్జిన్‌) ప్రి-క్లినికల్‌ దశను పూర్తిచేసుకొని మొదటి- రెండోదశ […]

కరోనా కొమ్ములు విరిచే పనిలో భారత్ బయోటెక్ ముందడుగు Read More »

55

బొమ్మ పడితే దిమ్మ తిరగాల్సిందే !

చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమారంగం పరిస్థితి కూడా చిత్రవిచిత్రంగానే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన కల్లోలం నుండి ఒక్కో రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే సినిమా రంగం మాత్రం ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికాకు దీటుగా చిత్ర నిర్మాణం చేస్తోన్న దేశం మనది. మన దేశంలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు నిలచిపోయాయి. మే నెలలో కొంత తెరిపి కనిపించగానే మళ్ళీ షూటింగులు మొదలు పెట్టుకోవచ్చునని పలువురు సినీజనం

బొమ్మ పడితే దిమ్మ తిరగాల్సిందే ! Read More »

44

చిత్రం భళారే విచిత్రం

ఒకప్పుడు తెలుగునాట మహానటుడు, మహానాయకుడు నందమూరి తారకరామారావు రాజకీయాల్లో అపూర్వ విజయం సాధించగానే, ఎంతోమంది నటీనటులు సైతం తామూ రాజకీయాల్లో రాణించగలమంటూ బీరాలు పోయారు. కొందరు విజయం సాఆధించారు. తరువాత చతికిల పడ్డారు. ఎవరూ కూడా యన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో రాణించినవారు తెలుగునాట కనిపించలేదు. ఆ మాటకొస్తే కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని నెలకొల్పి విజయకేతనం ఎగురవేసిన వారు ప్రపంచంలోనే లేరు. ఈ మాట చెబితే ‘ఆ ఏముంది… అప్పట్లో తెలుగు రాజకీయరంగంలో ఓ వ్యాక్యూమ్ ఉండేది.

చిత్రం భళారే విచిత్రం Read More »

222

ప్రపంచమా ఊపిరి పీల్చుకో!

అవును.. ఇది ఊపిరి పీల్చుకునే సమయమే. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న వేళ ఊపిరి పీల్చుకోవాలని చెప్పడం కొంత విడ్డూరంగానే అనిపించొచ్చు. అయితే, ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్నమొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడిన కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరోనా కేసులు ఎంత ఉవ్వెత్తుకు ఎగసి పడ్డాయో, ఇప్పుడు అంతే వేగంగా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలో

ప్రపంచమా ఊపిరి పీల్చుకో! Read More »

1

దేవినేని సీతారామయ్య కన్నుమూత

బ్రహ్మయ్య అండ్‌ కంపెనీలో ప్రధాన భాగస్వామి గవర్నర్‌ దత్తాత్రేయ, చంద్రబాబు సంతాపం ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెన్సీ సంస్థ బ్రహ్మయ్య అండ్‌ కంపెనీలో ప్రధాన భాగస్వామి, సీనియర్‌ ఆడిటర్‌ దేవినేని సీతారామయ్య(93) కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సీతారామయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తన్నేరుకు చెందిన సీతారామయ్య విజయవాడలోని బ్రహ్మయ్య కంపెనీ ప్రధాన భాగస్వామిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు

దేవినేని సీతారామయ్య కన్నుమూత Read More »